తెలుగు వెండి తెరకు మరో కొత్త డైరెక్టర్
- July 20, 2017
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ రైటర్స్ అంత డైరెక్టర్స్ గా మరి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు..ఇప్పటికే త్రివిక్రమ్ , కొరటాల శివ లు వెండి తెర ఫై టాప్ డైరెక్టర్స్ గా రాణిస్తుండగా , ఈ మధ్య నే వక్కంతం వంశీ కూడా అల్లు అర్జున్ తో 'నా పేరు సూర్య' అనే మూవీ ని స్టార్ట్ చేసాడు. ఇప్పుడు తాజాగా మరో రైటర్ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు.
'పూల రంగడు, సర్దార్ గబ్బర్ సింగ్, లౌక్యం, పోటుగాడు, పవర్' వంటి సినిమాలకు సంభాషణలు అందించిన శ్రీధర్ సిపాన 'బృందావనమది అందరిది' అనే మూవీ తో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రం లో కామెడీ, ఎమోషన్స్ ఎక్కువగా ఉండనున్నాయట. కమర్షియల్ కథలు చాలానే ఉన్నప్పటికీ మొదటి సినిమాగా ఈ కథ అయితే బాగుంటుందని, దర్శకుడిగా మంచి గుర్తింపు వస్తుందని దీన్నీ ఎంచుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









