తెలుగు వెండి తెరకు మరో కొత్త డైరెక్టర్
- July 20, 2017
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ రైటర్స్ అంత డైరెక్టర్స్ గా మరి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు..ఇప్పటికే త్రివిక్రమ్ , కొరటాల శివ లు వెండి తెర ఫై టాప్ డైరెక్టర్స్ గా రాణిస్తుండగా , ఈ మధ్య నే వక్కంతం వంశీ కూడా అల్లు అర్జున్ తో 'నా పేరు సూర్య' అనే మూవీ ని స్టార్ట్ చేసాడు. ఇప్పుడు తాజాగా మరో రైటర్ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు.
'పూల రంగడు, సర్దార్ గబ్బర్ సింగ్, లౌక్యం, పోటుగాడు, పవర్' వంటి సినిమాలకు సంభాషణలు అందించిన శ్రీధర్ సిపాన 'బృందావనమది అందరిది' అనే మూవీ తో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రం లో కామెడీ, ఎమోషన్స్ ఎక్కువగా ఉండనున్నాయట. కమర్షియల్ కథలు చాలానే ఉన్నప్పటికీ మొదటి సినిమాగా ఈ కథ అయితే బాగుంటుందని, దర్శకుడిగా మంచి గుర్తింపు వస్తుందని దీన్నీ ఎంచుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!









