తెలుగు వెండి తెరకు మరో కొత్త డైరెక్టర్
- July 20, 2017
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ రైటర్స్ అంత డైరెక్టర్స్ గా మరి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు..ఇప్పటికే త్రివిక్రమ్ , కొరటాల శివ లు వెండి తెర ఫై టాప్ డైరెక్టర్స్ గా రాణిస్తుండగా , ఈ మధ్య నే వక్కంతం వంశీ కూడా అల్లు అర్జున్ తో 'నా పేరు సూర్య' అనే మూవీ ని స్టార్ట్ చేసాడు. ఇప్పుడు తాజాగా మరో రైటర్ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు.
'పూల రంగడు, సర్దార్ గబ్బర్ సింగ్, లౌక్యం, పోటుగాడు, పవర్' వంటి సినిమాలకు సంభాషణలు అందించిన శ్రీధర్ సిపాన 'బృందావనమది అందరిది' అనే మూవీ తో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రం లో కామెడీ, ఎమోషన్స్ ఎక్కువగా ఉండనున్నాయట. కమర్షియల్ కథలు చాలానే ఉన్నప్పటికీ మొదటి సినిమాగా ఈ కథ అయితే బాగుంటుందని, దర్శకుడిగా మంచి గుర్తింపు వస్తుందని దీన్నీ ఎంచుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







