ఇరాన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన కువైట్ ప్రభుత్వం
- July 20, 2017
15 మంది ఇరాన్ దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ కువైట్ గురువారం ఆదేశాలు జారీచేసింది. ఉగ్రదాడుల కుట్రతో ఇరాన్కు సంబంధమున్నట్లు కువైట్ ఉన్నత న్యాయస్థానం తేల్చడంతో అక్కడి ప్రభుత్వం ఇరాన్ దౌత్యవేత్తలపై వేటు వేసింది.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







