ఇరాన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన కువైట్ ప్రభుత్వం
- July 20, 2017
15 మంది ఇరాన్ దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ కువైట్ గురువారం ఆదేశాలు జారీచేసింది. ఉగ్రదాడుల కుట్రతో ఇరాన్కు సంబంధమున్నట్లు కువైట్ ఉన్నత న్యాయస్థానం తేల్చడంతో అక్కడి ప్రభుత్వం ఇరాన్ దౌత్యవేత్తలపై వేటు వేసింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









