ఇరాన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన కువైట్ ప్రభుత్వం
- July 20, 2017
15 మంది ఇరాన్ దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ కువైట్ గురువారం ఆదేశాలు జారీచేసింది. ఉగ్రదాడుల కుట్రతో ఇరాన్కు సంబంధమున్నట్లు కువైట్ ఉన్నత న్యాయస్థానం తేల్చడంతో అక్కడి ప్రభుత్వం ఇరాన్ దౌత్యవేత్తలపై వేటు వేసింది.
తాజా వార్తలు
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..







