అబుదాబీ - కేరళ విమానం ఆలస్యంతో ప్రయాణీకుల ఇబ్బందులు
- July 22, 2017
అబుదాబీ నుంచి ఇండియాలోని కేరళ వెళ్ళాల్సిన విమానం 20 గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. అబుదాబీ నుంచి ఉదయం 12.15 నిమిషాలకు బయల్దేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం, 20 గంటలు ఆలస్యంగా రాత్రి 7.30 నిమిషాలకు బయల్దేరింది. ఉదయం నుంచి తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామనీ, చిన్న పిల్లలున్నవారి సమస్యలు వర్ణనాతీతమని ప్రయాణీకులు, వారి బంధువులు తెలిపారు.
తాజా వార్తలు
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!









