అబుదాబీ - కేరళ విమానం ఆలస్యంతో ప్రయాణీకుల ఇబ్బందులు

- July 22, 2017 , by Maagulf
అబుదాబీ - కేరళ విమానం ఆలస్యంతో ప్రయాణీకుల ఇబ్బందులు

అబుదాబీ నుంచి ఇండియాలోని కేరళ వెళ్ళాల్సిన విమానం 20 గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. అబుదాబీ నుంచి ఉదయం 12.15 నిమిషాలకు బయల్దేరాల్సిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం, 20 గంటలు ఆలస్యంగా రాత్రి 7.30 నిమిషాలకు బయల్దేరింది. ఉదయం నుంచి తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామనీ, చిన్న పిల్లలున్నవారి సమస్యలు వర్ణనాతీతమని ప్రయాణీకులు, వారి బంధువులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com