అబుదాబీ - కేరళ విమానం ఆలస్యంతో ప్రయాణీకుల ఇబ్బందులు
- July 22, 2017
అబుదాబీ నుంచి ఇండియాలోని కేరళ వెళ్ళాల్సిన విమానం 20 గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. అబుదాబీ నుంచి ఉదయం 12.15 నిమిషాలకు బయల్దేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం, 20 గంటలు ఆలస్యంగా రాత్రి 7.30 నిమిషాలకు బయల్దేరింది. ఉదయం నుంచి తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామనీ, చిన్న పిల్లలున్నవారి సమస్యలు వర్ణనాతీతమని ప్రయాణీకులు, వారి బంధువులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







