డ్రగ్ పెడ్లింగ్: ఒకరి అరెస్ట్
- July 22, 2017
మనామా: ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని డ్రగ్స్ పెడ్లింగ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిజువానా అమ్ముతూ నిందితుడు పోలీసులకు చిక్కాడు. దాని విలువ 4,000 బహ్రెయినీ దినార్స్ ఉంటుంది. 2 కిలోల మరిజువానాను అండర్కవర్ పోలీస్ అధికారికి నిందితుడు జుఫైర్లో మే నెలలో విక్రయించాడు. నిందితుడ్ని న్యాయస్థానం ముందుంచగా, కేసు విచారణను న్యాయస్థానం ఆగస్ట్ 20వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







