ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యలు సినిమాలు తీసే మాకే సినిమా చూపిస్తున్నారు
- July 24, 2017
డ్రగ్స్ విషయంలో సినిమా రంగాన్ని టార్గెట్ చేయడం సరికాదన్నారు ప్రముఖ టాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత ఆర్ నారాయణమూర్తి. సిట్, మీడియా వాళ్లు సినిమాలు తీసే మాకే సినిమా చూపిస్తున్నారని ఆయన అన్నారు. డ్రగ్స్ వాడకం 1960 నుంచి దేశంలో ఉందని.. ఇప్పుడు డ్రగ్స్ కేవలం సినిమా వాళ్లే వాడుతున్నారనే భ్రమ కలిగిస్తున్నారని వాపోయారు. రాజకీయ నేతల పిల్లలు, ఉద్యోగులు, వ్యాపారులు డ్రగ్స్ వాడుతున్నారన్నారు. డ్రగ్స్ అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని,, డ్రగ్స్ మూలాలు వెతికి అరికట్టాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్కి బానిసలుగా మారడం బాధాకరమని ఆర్.నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







