నీటిలో ఈదులాడే పిల్లల భద్రత పట్ల తల్లితండ్రులకు శ్రద్ద ఉండాలి
- July 24, 2017కతర్: పిల్లలు ఈత కొలనులు, సముద్రం ఇతర నీటి వనరులకు సమీపంలో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉన్నపుడు జాగ్రత్తగా ఉండాలని హమాద్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ సలహా ఇస్తున్నారు. వారు ప్రమాదాలలో చిక్కుకొని మునిగిపోవడం తద్వారా చనిపోవడం పలు సందర్భాలలో ఒక ప్రధాన కారణం అయిందని హమాద్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ సూచించింది. ఈ విషయంలో కతర్ లోని పిల్లలకు కూడా తీవ్రమైన మనోవేదన కలిగిస్తుంది. వీటి నివారణకు కుటుంబం పాత్ర ఎంతో ముఖ్యమైనది. హమాడ్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ యొక్క రూపకల్పన. హెల్త్ అండ్ సేఫ్టీ ప్రచారంలో కులునా యొక్క చైర్మన్ డా. ఖాలిద్ అబ్దుల్నూర్ సైఫెల్డీన్ పేర్కొన్నారు. పిల్లలు నీటిలో సురక్షితంగా ఉండే విధంగా సరళమైన మార్గం సరైన మరియు నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









