ఎండవేడిమితో దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీ కమ్యూటర్స్ ఇబ్బందులు
- July 24, 2017
ఇంటర్నేషనల్ సిటీ కమ్యూటర్స్, ఎండ వేడిమికి తాళలేకపోతున్నామంటున్నారు. తమ ప్రాంతంలో బస్ షెల్టర్స్ ఉన్నా, అవి ఎండ వేడిమి నుంచి రక్షణ ఇవ్వలేకపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ సిటీలో 60,000 మంది వరకూ నివసిస్తున్నారు. వీరికి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) బస్సులే ముఖ్యమైన రవాణా సాధనాలు. ఎండ వేడిమి 40 డిగ్రీలు దాటితే తమ ఆరోగ్య పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతోందని ప్రయాణీకులు వాపోయారు. కవర్ చేసి ఉన్న ఏసీ బస్ స్టాప్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఇంటర్నేషనల్ సిటీ కమ్యూటర్స్ అభ్యర్థిస్తున్నారు. అయితే సమస్యను గుర్తించామనీ, నఖీల్తో కలిసి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్టిఎ అధికార ప్రతినిథి చెప్పారు.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









