పునరుజ్జీవనోద్యమ దినోత్సవం సందర్భంగా సోహార్ లో కవాతు
- July 24, 2017
మస్కట్:తమ ప్రేమ, విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి సోహార్ లోని పౌరులు పునరుజ్జీవనోద్యమ దినోత్సవం సందర్భంగా సోహార్ లో కవాతు నిర్వహించారని శ్రీ శ్రీ గౌరవనీయ సుల్తాన్ ఖాబాస్ బిన్ ఆదివారం ఉదయం తెలిపారు. సోహార్ క్లబ్ నిర్వహించిన ఈ కవాతు (మార్చ్) లో పలువురు ఉత్సాహంగా హాజరయ్యారు. తొలుత ఈ కవాతు ఆల్ బాహిరీ రోడ్డు నుంచి ప్రారంభమయ్యింది అదేవిధంగా చారిత్రాత్మక సోహార్ ఫోర్ట్ వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మెజెస్టి సుల్తాన్, సుల్తానేట్ యొక్క జెండా మరియు బ్యానర్లు చేత్తో పట్టుకొని వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు పునరుజ్జీవనోద్యమ దినోత్సవం సందర్భంగా. పౌరులు సుల్తాన్ యొక్క ఆయన గౌరవం తెలియచేస్తూ తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఎన్నో పాటలతో కీర్తించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







