నీటిలో ఈదులాడే పిల్లల భద్రత పట్ల తల్లితండ్రులకు శ్రద్ద ఉండాలి
- July 24, 2017కతర్: పిల్లలు ఈత కొలనులు, సముద్రం ఇతర నీటి వనరులకు సమీపంలో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉన్నపుడు జాగ్రత్తగా ఉండాలని హమాద్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ సలహా ఇస్తున్నారు. వారు ప్రమాదాలలో చిక్కుకొని మునిగిపోవడం తద్వారా చనిపోవడం పలు సందర్భాలలో ఒక ప్రధాన కారణం అయిందని హమాద్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ సూచించింది. ఈ విషయంలో కతర్ లోని పిల్లలకు కూడా తీవ్రమైన మనోవేదన కలిగిస్తుంది. వీటి నివారణకు కుటుంబం పాత్ర ఎంతో ముఖ్యమైనది. హమాడ్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ యొక్క రూపకల్పన. హెల్త్ అండ్ సేఫ్టీ ప్రచారంలో కులునా యొక్క చైర్మన్ డా. ఖాలిద్ అబ్దుల్నూర్ సైఫెల్డీన్ పేర్కొన్నారు. పిల్లలు నీటిలో సురక్షితంగా ఉండే విధంగా సరళమైన మార్గం సరైన మరియు నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు.
తాజా వార్తలు
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్









