నీటిలో ఈదులాడే పిల్లల భద్రత పట్ల తల్లితండ్రులకు శ్రద్ద ఉండాలి
- July 24, 2017కతర్: పిల్లలు ఈత కొలనులు, సముద్రం ఇతర నీటి వనరులకు సమీపంలో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉన్నపుడు జాగ్రత్తగా ఉండాలని హమాద్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ సలహా ఇస్తున్నారు. వారు ప్రమాదాలలో చిక్కుకొని మునిగిపోవడం తద్వారా చనిపోవడం పలు సందర్భాలలో ఒక ప్రధాన కారణం అయిందని హమాద్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ సూచించింది. ఈ విషయంలో కతర్ లోని పిల్లలకు కూడా తీవ్రమైన మనోవేదన కలిగిస్తుంది. వీటి నివారణకు కుటుంబం పాత్ర ఎంతో ముఖ్యమైనది. హమాడ్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ యొక్క రూపకల్పన. హెల్త్ అండ్ సేఫ్టీ ప్రచారంలో కులునా యొక్క చైర్మన్ డా. ఖాలిద్ అబ్దుల్నూర్ సైఫెల్డీన్ పేర్కొన్నారు. పిల్లలు నీటిలో సురక్షితంగా ఉండే విధంగా సరళమైన మార్గం సరైన మరియు నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







