నేటి నుండి షార్జాలో జనాభా లెక్కల సేకరణ మొదలు
- October 20, 2015
షార్జా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ కమ్మ్యూనీటీ డెవలప్మెంట్ (ది.ఎస్. సీ. డీ.) వారి సమాచార సేకరణ -షార్జా సెన్సస్ 2015 నేటినుండి ప్రారంభమైంది. 1800 మందికి పైగా పరిశోధకులు, పర్యవేక్షకులు మరియు స్వచ్ఛంద సేవకులతో ఈ దశ నవంబరు 20 వరకు షార్జా లోని అన్ని నివాస భవనాలు, వ్యక్తులు మరియు ఆస్తుల యొక్క అన్ని వివరాలను నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 10 గంటల వరకు కొనసాగుతుంది. దేశ పౌరులు మరియు నివాసులు జనాభా పత్రాన్ని వ్యక్తిగతంగా లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిoపవచ్చు. ది.ఎస్. సీ. డీ ఛైర్మన్ మరియు సుప్రీం కమిటీ ఫర్ ద షార్జా సెన్సస్ 2015 ఛైర్మన్- షేక్ మొహమద్ బిన్ అబ్దుల్లా అల్ థని - ఈ సెన్సస్ 2015 ప్రణాళికా బద్ధంగా వ్యవస్థీకరించబడ్డాయని అందువల్ల ఇవి గొప్ప విజయాన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







