ఆగస్టులో వస్తోన్న సునీల్ 'ఉంగరాల రాంబాబు'
- July 25, 2017సునీల్ హీరోగా నటించిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. క్రాంతి మాధవ్ దర్శకుడు. మియాజార్జ్ కథానాయిక. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండు వారాల్లో సెన్సారు కార్యక్రమాలు జరుపుకోవడానికి సిద్ధమౌతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. 'తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మా 'ఉంగరాల రాంబాబు' ఉంటుంది. ఇప్పటికే బిజినెస్ పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా అందరి అంచనాలు అందుకుని, ఘన విజయం సాధిస్తుంది. ముఖ్యంగా ప్రకాశ్రాజ్, పోసాని, వెన్నెల కిశోర్, అలీ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి' అన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..