ఆగస్టులో వస్తోన్న సునీల్ 'ఉంగరాల రాంబాబు'
- July 25, 2017
సునీల్ హీరోగా నటించిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. క్రాంతి మాధవ్ దర్శకుడు. మియాజార్జ్ కథానాయిక. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరో రెండు వారాల్లో సెన్సారు కార్యక్రమాలు జరుపుకోవడానికి సిద్ధమౌతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. 'తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మా 'ఉంగరాల రాంబాబు' ఉంటుంది. ఇప్పటికే బిజినెస్ పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా అందరి అంచనాలు అందుకుని, ఘన విజయం సాధిస్తుంది. ముఖ్యంగా ప్రకాశ్రాజ్, పోసాని, వెన్నెల కిశోర్, అలీ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి' అన్నారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









