తెలుగు రాష్ట్రాల మీదుగా అయోధ్యకు కొత్త రైలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర
- July 26, 2017
రామేశ్వరం- ఫైజాబాద్ వారపు రైలు నేడు ప్రారంభంహైదరాబాద్: తమిళనాడులోని రామేశ్వరం నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. రామేశ్వరం- ఫైజాబాద్ (వయా అయోధ్య) వారపు రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 27న వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గూడూరు, విజయవాడ, తెలంగాణలోని వరంగల్ స్టేషన్లలో ఆగే ఈ రైలు (నెం.16793/16794) ఆగస్టు 2 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే బుధవారం తెలిపింది. ఈ రైలు రామేశ్వరంలో ప్రతి ఆదివారం రాత్రి 11.50కి; ఫైజాబాద్లో ప్రతి బుధవారం రాత్రి 11.55 గంటలకు బయలుదేరుతుంది.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









