అమ్మ నటనకు 'ఫిదా' అయిన డైరక్టర్ తరుణ్ భాస్కర్
- July 26, 2017
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' ప్రేక్షకులతో పాటు ప్రముఖుల ప్రశంశలను కూడా సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది. అమెరికా అబ్బాయి, తెలంగాణా అమ్మాయి నేపథ్యంలో సాగిన 'ఫిదా' చిత్రంలో హీరోయిన్ సాయి పల్లవి తల్లిగా 'పెళ్ళి చూపులు' డైరక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ నటించింది. తనకు ఇది తొలి సినిమానే అయినా దర్శకుడు ఆమెలోని నటిని బయటకు తీసుకు వచ్చారు. చాలా పరిణతితో నటించి మెప్పించారు గీతా. తల్లి పాత్రని చూసి మురిసిపోయాడు తనయుడు తరుణ్ భాస్కర్. ఫిదా హిట్ అవడంతో అమ్మకి మరిన్ని అవకాశాలు వచ్చి బిజీ అయిపోతుందేమో అని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు తరుణ్.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









