ఎ.కె.ఎస్. వారి 'కొలంబస్'

- October 20, 2015 , by Maagulf

ఎ.కె.ఎస్. మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్,దుబాయ్  వారిచే తెలుగు చలన చిత్రం 'కొలంబస్' ఆడియో విడుదల కార్యక్రమం కనులపండుగగా, వీనుల విందుగా సాగింది.  ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలుగు హీరో విక్టరీ వెంకటేష్ విచ్చేసి, చిత్ర యూనిట్ కు, సాంకేతిక నిపుణులకు, నటీ నటులకు తమ అభినందనలు అందజేశారు. చిత్రానికి జితిన్ రోషన్ అందించిన వైవిధ్యభరితమైన, సుమధుర సంగీతం అందరి ప్రశంసలు అందుకుంది.

చిత్రం ఎ.కె.ఎస్. మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై  ఈ నెల 30న విడుదల కానున్న తొలి చిత్రం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com