ఎ.కె.ఎస్. వారి 'కొలంబస్'
- October 20, 2015

ఎ.కె.ఎస్. మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్,దుబాయ్ వారిచే తెలుగు చలన చిత్రం 'కొలంబస్' ఆడియో విడుదల కార్యక్రమం కనులపండుగగా, వీనుల విందుగా సాగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలుగు హీరో విక్టరీ వెంకటేష్ విచ్చేసి, చిత్ర యూనిట్ కు, సాంకేతిక నిపుణులకు, నటీ నటులకు తమ అభినందనలు అందజేశారు. చిత్రానికి జితిన్ రోషన్ అందించిన వైవిధ్యభరితమైన, సుమధుర సంగీతం అందరి ప్రశంసలు అందుకుంది.
ఈ చిత్రం ఎ.కె.ఎస్. మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ నెల 30న విడుదల కానున్న తొలి చిత్రం.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







