ఎ.కె.ఎస్. వారి 'కొలంబస్'
- October 20, 2015

ఎ.కె.ఎస్. మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్,దుబాయ్ వారిచే తెలుగు చలన చిత్రం 'కొలంబస్' ఆడియో విడుదల కార్యక్రమం కనులపండుగగా, వీనుల విందుగా సాగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలుగు హీరో విక్టరీ వెంకటేష్ విచ్చేసి, చిత్ర యూనిట్ కు, సాంకేతిక నిపుణులకు, నటీ నటులకు తమ అభినందనలు అందజేశారు. చిత్రానికి జితిన్ రోషన్ అందించిన వైవిధ్యభరితమైన, సుమధుర సంగీతం అందరి ప్రశంసలు అందుకుంది.
ఈ చిత్రం ఎ.కె.ఎస్. మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ నెల 30న విడుదల కానున్న తొలి చిత్రం.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









