ఎ.కె.ఎస్. వారి 'కొలంబస్'
- October 20, 2015

ఎ.కె.ఎస్. మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్,దుబాయ్ వారిచే తెలుగు చలన చిత్రం 'కొలంబస్' ఆడియో విడుదల కార్యక్రమం కనులపండుగగా, వీనుల విందుగా సాగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలుగు హీరో విక్టరీ వెంకటేష్ విచ్చేసి, చిత్ర యూనిట్ కు, సాంకేతిక నిపుణులకు, నటీ నటులకు తమ అభినందనలు అందజేశారు. చిత్రానికి జితిన్ రోషన్ అందించిన వైవిధ్యభరితమైన, సుమధుర సంగీతం అందరి ప్రశంసలు అందుకుంది.
ఈ చిత్రం ఎ.కె.ఎస్. మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ నెల 30న విడుదల కానున్న తొలి చిత్రం.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









