రాష్ట్రపతి కోవింద్ను కలిసిన కేసీఆర్
- July 27, 2017
ఢిల్లీ పెద్దలతో వరుసగా భేటీలు అవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను కలిశారు. పార్టీ ఎంపీలతో కలసి కోవింద్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కొత్త రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినందుకు కేసీఆర్ అభినందనలు తెలిపితే.. ప్రెసిడెంట్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు టీఆర్ఎస్ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు కోవింద్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రపతికి వివరించినట్టు సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!









