రాష్ట్రపతి కోవింద్ను కలిసిన కేసీఆర్
- July 27, 2017
ఢిల్లీ పెద్దలతో వరుసగా భేటీలు అవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను కలిశారు. పార్టీ ఎంపీలతో కలసి కోవింద్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కొత్త రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినందుకు కేసీఆర్ అభినందనలు తెలిపితే.. ప్రెసిడెంట్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు టీఆర్ఎస్ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు కోవింద్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రపతికి వివరించినట్టు సమాచారం.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









