రాష్ట్రపతి కోవింద్ను కలిసిన కేసీఆర్
- July 27, 2017
ఢిల్లీ పెద్దలతో వరుసగా భేటీలు అవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను కలిశారు. పార్టీ ఎంపీలతో కలసి కోవింద్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కొత్త రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినందుకు కేసీఆర్ అభినందనలు తెలిపితే.. ప్రెసిడెంట్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు టీఆర్ఎస్ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు కోవింద్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రపతికి వివరించినట్టు సమాచారం.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







