వలసదారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వీసాలకు బ్రేక్
- July 27, 2017వలసదారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కువైట్లో అడుగు పెట్టడానికి వీల్లేకుండా నిర్ణయం తీసుకున్నారు. వారికి సంబంధించి హెల్త్ ఇన్స్యూరెన్స్ పే చెయ్యడానికి వలసదారులు సిద్ధంగా ఉన్నాసరే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఫీజులను పెంచే దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఆ నిర్ణయాలు అమల్లోకి వచ్చేదాకా వలసదారుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తల్లిదండ్రులు కువైట్ రావడానికి వీల్లేదు. ఈ నెల ఇప్పటివరకు 1,500 మంది రెసిడెన్సీలను రెన్యువలఠ్ చేయించుకున్నారు. సుమారు 13,000 మంది రెసిడెంట్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ రెన్యువల్ కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!