వలసదారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వీసాలకు బ్రేక్
- July 27, 2017
వలసదారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కువైట్లో అడుగు పెట్టడానికి వీల్లేకుండా నిర్ణయం తీసుకున్నారు. వారికి సంబంధించి హెల్త్ ఇన్స్యూరెన్స్ పే చెయ్యడానికి వలసదారులు సిద్ధంగా ఉన్నాసరే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఫీజులను పెంచే దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఆ నిర్ణయాలు అమల్లోకి వచ్చేదాకా వలసదారుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తల్లిదండ్రులు కువైట్ రావడానికి వీల్లేదు. ఈ నెల ఇప్పటివరకు 1,500 మంది రెసిడెన్సీలను రెన్యువలఠ్ చేయించుకున్నారు. సుమారు 13,000 మంది రెసిడెంట్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ రెన్యువల్ కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









