వలసదారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వీసాలకు బ్రేక్
- July 27, 2017
వలసదారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కువైట్లో అడుగు పెట్టడానికి వీల్లేకుండా నిర్ణయం తీసుకున్నారు. వారికి సంబంధించి హెల్త్ ఇన్స్యూరెన్స్ పే చెయ్యడానికి వలసదారులు సిద్ధంగా ఉన్నాసరే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఫీజులను పెంచే దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఆ నిర్ణయాలు అమల్లోకి వచ్చేదాకా వలసదారుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తల్లిదండ్రులు కువైట్ రావడానికి వీల్లేదు. ఈ నెల ఇప్పటివరకు 1,500 మంది రెసిడెన్సీలను రెన్యువలఠ్ చేయించుకున్నారు. సుమారు 13,000 మంది రెసిడెంట్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ రెన్యువల్ కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









