30 ఏళ్ళు సర్వీస్ దాటితే తొలగింపు
- July 28, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్, 30 ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్న వలసదారులైన ఉద్యోగులను తొలగించేందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఎలాంటి ఎక్సప్షన్ లేకుండా ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారట. మినిస్ట్రీ ఈ మేరకు రీషఫల్ ప్రాసెస్ని, అన్ని డైరెక్టర్స్ అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లో రానున్న రోజుల్లో చేపటనున్నట్లు తెలియవస్తోంది. ఈసారికి అసిస్టెంట్ అండర్సెక్రెటరీస్ను ఈ లిస్ట్ నుంచి మినహాయిస్తున్నారట. అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







