ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు పనుల వేగతరం
- July 28, 2017
మనామా: ఇసా టౌన్ నార్తరన్ ఎంట్రన్స్కి సంబంధించి ట్రాఫిక్ సిగ్నల్ని అభివృద్ధి చేసే పనులు వేగంగా జరుగుతున్నట్లు వర్క్స్ మినిస్ట్రీ పేర్కొంది. వాహనదారులు ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రెగ్యులేషన్స్ని అలాగే సూచనల్ని పాటించాలని అధికారులు పేర్కొన్నారు. సల్మాబాద్ ఇంటర్ఛేంజ్ సామర్థ్యాన్ని పెంచే పనులు అలాగే సిగ్నల్ ఫేజెస్ని ఐదు నుంచి మూడు వరకు తగ్గించేందుకు పనులు ముమ్మరంగా చేపడ్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ అత్యవసరంగా కొన్ని ప్రాజెక్టుల్ని ప్రకటించగా, 11 ప్రాజెక్టులకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం లభించింది. 2022 నాటికి ట్రాఫిక్ సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది ఈ ప్రాజెక్టుల ద్వారా. వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాల్ని సూచిస్తూ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇప్పటికే స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









