ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు పనుల వేగతరం
- July 28, 2017
మనామా: ఇసా టౌన్ నార్తరన్ ఎంట్రన్స్కి సంబంధించి ట్రాఫిక్ సిగ్నల్ని అభివృద్ధి చేసే పనులు వేగంగా జరుగుతున్నట్లు వర్క్స్ మినిస్ట్రీ పేర్కొంది. వాహనదారులు ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రెగ్యులేషన్స్ని అలాగే సూచనల్ని పాటించాలని అధికారులు పేర్కొన్నారు. సల్మాబాద్ ఇంటర్ఛేంజ్ సామర్థ్యాన్ని పెంచే పనులు అలాగే సిగ్నల్ ఫేజెస్ని ఐదు నుంచి మూడు వరకు తగ్గించేందుకు పనులు ముమ్మరంగా చేపడ్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ అత్యవసరంగా కొన్ని ప్రాజెక్టుల్ని ప్రకటించగా, 11 ప్రాజెక్టులకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం లభించింది. 2022 నాటికి ట్రాఫిక్ సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది ఈ ప్రాజెక్టుల ద్వారా. వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాల్ని సూచిస్తూ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇప్పటికే స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









