ఈతకొలనులో మునిగిపోయిన నాలుగేళ్ళ చిన్నారి
- July 28, 2017
నాలుగేళ్ళ చిన్నారి ఈతకొలనులో మునిగిపోయిన ఘటన నార్తరన్ గవర్నరేట్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ ఘటనను ధృవీకరించింది. మలిక్యా విలేజ్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోబడ్తాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్









