ఈతకొలనులో మునిగిపోయిన నాలుగేళ్ళ చిన్నారి
- July 28, 2017
నాలుగేళ్ళ చిన్నారి ఈతకొలనులో మునిగిపోయిన ఘటన నార్తరన్ గవర్నరేట్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ ఘటనను ధృవీకరించింది. మలిక్యా విలేజ్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోబడ్తాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









