గవర్నర్ తో భేటీ అయిన చంద్రబాబు

- July 29, 2017 , by Maagulf
గవర్నర్ తో భేటీ అయిన చంద్రబాబు

గవర్నర్‌ నరసింహన్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం మధ్యాహ్నాం రాజ్‌భవన్‌కు వెళ్లి కలిశారు. తాజాగా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు. త్వరలోనే ఇరు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా ఇద్దరు గవర్నర్‌లను నియమిస్తున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com