గవర్నర్ తో భేటీ అయిన చంద్రబాబు
- July 29, 2017
గవర్నర్ నరసింహన్ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం మధ్యాహ్నాం రాజ్భవన్కు వెళ్లి కలిశారు. తాజాగా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి గవర్నర్కు ముఖ్యమంత్రి వివరించారు. త్వరలోనే ఇరు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా ఇద్దరు గవర్నర్లను నియమిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









