ఆగస్ట్ 25న విడుదల కానున్న 'అర్జున్ రెడ్డి'
- July 29, 2017
యంగ్ హీరో హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘అర్జున్ రెడ్డి’ . ఈ మూవీ ఆగస్ట్ 25న విడుదలకానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రైలర్లతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి..సినిమా బాగా వచ్చిందనే టాక్ బయటకు రావడంతో చిత్ర హక్కుల్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియాన్స్ సినిమాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసింది. నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ వంగ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో షాలిని హీరోయిన్. కళ్యాణ్, జియా శర్మ, ప్రియదర్శి, కమల్ కామరాజు, సంజయ్ స్వరూప్, సీనియర్ కాంచనలు ఇతర పాత్రలలో కనిపించనున్నారు.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి









