ఆగస్ట్ 25న విడుదల కానున్న 'అర్జున్ రెడ్డి'
- July 29, 2017
యంగ్ హీరో హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘అర్జున్ రెడ్డి’ . ఈ మూవీ ఆగస్ట్ 25న విడుదలకానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రైలర్లతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి..సినిమా బాగా వచ్చిందనే టాక్ బయటకు రావడంతో చిత్ర హక్కుల్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియాన్స్ సినిమాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసింది. నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ వంగ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో షాలిని హీరోయిన్. కళ్యాణ్, జియా శర్మ, ప్రియదర్శి, కమల్ కామరాజు, సంజయ్ స్వరూప్, సీనియర్ కాంచనలు ఇతర పాత్రలలో కనిపించనున్నారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









