రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ'
- July 30, 2017
హైపర్ మూవీ తో డిజాస్టర్ అందుకున్న హీరో రామ్ , ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకోని తనకు సూపర్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వం లో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఊటీ షెడ్యూల్ కు రెడీ అవుతుంది. ఇకపోతే ఈ చిత్రానికి 'ఉన్నది ఒకటే జిందగీ' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
అతి త్వరలోనే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. రామ్ పూర్తిగా స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నిర్మాత స్రవంతి రవి కిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదలచేసే అవకాశాలున్నాయి. దేవి శ్రీ సంగీతం అందిస్తున్నాడు. కిషోర్ - రామ్ కాంబినేషన్ లో గతం లో నేను శైలజ మూవీ ఎంతో హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబో లో సినిమా వస్తుండడం తో భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.
తాజా వార్తలు
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్









