భారీగా అమ్ముడుపోయిన పవన్-త్రివిక్రమ్ మూవీ శాటిలైట్ రైట్స్
- July 30, 2017
జల్సా , అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో మరో మూవీ రాబోతున్న సంగతి తెల్సిందే..ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొనిన్నాయి. ఇప్పటికే అన్ని ఏరియాల్లో సినిమా బిజినెస్ భారీ లెవల్లో జరుగుతున్నట్లు సమాచారం.
తాజాగా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ రికార్డు అమౌంట్ కు డీల్ అయ్యినట్లు సమాచారం . ప్రముఖ ఛానల్ జెమినీ టివి తెలుగు వర్షన్ శాటిలైట్ హక్కులను భారీస్థాయిలో రూ 21 కోట్లకు సొంతం చేసుకుంది. తెలుగు శాటిలైట్ రైట్స్ విషయంలో ఇది నాన్ బాహుబలి రికార్డ్. బాహుబలి రెండు భాగాలను కలిపి మాటివి దాదాపు 30 కోట్లకు సొంతం చేసుకుంది. కాగా పవన్, త్రివిక్రమ్ ల చిత్ర హిందీ శాటిలైట్ హక్కులు కూడా భారీ మొతానికి అమ్ముడయ్యాయి. హిందీ హక్కులు రూ 11 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. పవన్ కు జోడిగా సురేష్ కీర్తి , అను లు నటిస్తున్నారు. అనిరుద్దీన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్









