చైనా ఈశాన్య ప్రాంతంలో వరదలు 10కి చేరిన మృతులు
- July 30, 2017
చైనా ఈశాన్య ప్రాంతంలో వరదలు బీభత్సం సృష్టిస్తు న్నాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 10మంది మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. సహాయక సిబ్బంది 71,300 మందిని సుర క్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్, సమాచార వ్యవస్థలు స్తంభిం చాయి. సహాయక చర్యల కోసం 7.3 బిలియన్ డాలర్లను ప్రభుత్వం కేటాయించింది. చైనాలో రెండో అతిపెద్ద నది అయిన ఎల్లో ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఎల్లో నదీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









