చైనా ఈశాన్య ప్రాంతంలో వరదలు 10కి చేరిన మృతులు

- July 30, 2017 , by Maagulf
చైనా ఈశాన్య ప్రాంతంలో వరదలు 10కి చేరిన మృతులు

చైనా ఈశాన్య ప్రాంతంలో వరదలు బీభత్సం సృష్టిస్తు న్నాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 10మంది మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. సహాయక సిబ్బంది 71,300 మందిని సుర క్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్‌, సమాచార వ్యవస్థలు స్తంభిం చాయి. సహాయక చర్యల కోసం 7.3 బిలియన్‌ డాలర్లను ప్రభుత్వం కేటాయించింది. చైనాలో రెండో అతిపెద్ద నది అయిన ఎల్లో ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఎల్లో నదీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com