చైనా ఈశాన్య ప్రాంతంలో వరదలు 10కి చేరిన మృతులు
- July 30, 2017
చైనా ఈశాన్య ప్రాంతంలో వరదలు బీభత్సం సృష్టిస్తు న్నాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 10మంది మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. సహాయక సిబ్బంది 71,300 మందిని సుర క్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్, సమాచార వ్యవస్థలు స్తంభిం చాయి. సహాయక చర్యల కోసం 7.3 బిలియన్ డాలర్లను ప్రభుత్వం కేటాయించింది. చైనాలో రెండో అతిపెద్ద నది అయిన ఎల్లో ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఎల్లో నదీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









