యూఏఈ లో 80 శాతం తేమ
- July 31, 2017
దుబాయ్: సోమవారం ( నేటి ) రాత్రి నుంచి మంగళవారం ( రేపు ) ఉదయం వరకు యూఏఈ అంతటా వాతావరణం జిడ్డుతో కూడిన తేమ స్థాయిలు పెరుగనున్నట్లు వాతావరణ శాస్త్రం మరియు భూకంప శాస్త్రం యొక్క జాతీయ కేంద్రం వాతావరణం ద్వారా అంచనా వేయబడింది. " వాతావరణం చాలా వేడిగా మరియు మబ్బుగా" మరుసటి రెండు రోజులు వాతావరణం ఉంటుందని,ముఖ్యంగా తీర ప్రాంతాలపై ఆదివారం రికార్డు స్థాయిలో మధ్యాహ్నం 3 గంటల సమయంలోమెజిరైలో 51.8 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. 22 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సోమవారం ఉష్ణోగ్రతలు తీర ప్రాంతాలలో 44 డిగ్రీల సెల్సియస్ మరియు అంతర్గత ప్రాంతాల్లో 47 డిగ్రీల సెల్సియస్ లకు చేరుకుంటాయి, అదేవిధంగా తేమ స్థాయిలు 80 శాతం వరకు చేరుకుంటాయి. సూర్యాస్తమయంతో దక్షిణ తూర్పు గాలుల నుంచి ఉత్తర తూర్పు గాలులు దేశవ్యాప్తంగా వీయనున్నాయి. గంటకు 35 కి.మీ.వేగంతో గాలులు వీయనున్నాయి. దుమ్ము మరియు ఇసుకను బహిర్గత ప్రాంతాల నుండి తీసుకురానుంది. బుధవారం వరకు వేడి మరియు మబ్బుగా వాతావరణం ఉండటంతో వాతావరణ శాస్త్రం మరియు భూకంప శాస్త్రం యొక్క జాతీయ కేంద్రం వాతావరణం ద్వారా అంచనా వేయబడింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









