యూఏఈ లో 80 శాతం తేమ
- July 31, 2017
దుబాయ్: సోమవారం ( నేటి ) రాత్రి నుంచి మంగళవారం ( రేపు ) ఉదయం వరకు యూఏఈ అంతటా వాతావరణం జిడ్డుతో కూడిన తేమ స్థాయిలు పెరుగనున్నట్లు వాతావరణ శాస్త్రం మరియు భూకంప శాస్త్రం యొక్క జాతీయ కేంద్రం వాతావరణం ద్వారా అంచనా వేయబడింది. " వాతావరణం చాలా వేడిగా మరియు మబ్బుగా" మరుసటి రెండు రోజులు వాతావరణం ఉంటుందని,ముఖ్యంగా తీర ప్రాంతాలపై ఆదివారం రికార్డు స్థాయిలో మధ్యాహ్నం 3 గంటల సమయంలోమెజిరైలో 51.8 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. 22 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సోమవారం ఉష్ణోగ్రతలు తీర ప్రాంతాలలో 44 డిగ్రీల సెల్సియస్ మరియు అంతర్గత ప్రాంతాల్లో 47 డిగ్రీల సెల్సియస్ లకు చేరుకుంటాయి, అదేవిధంగా తేమ స్థాయిలు 80 శాతం వరకు చేరుకుంటాయి. సూర్యాస్తమయంతో దక్షిణ తూర్పు గాలుల నుంచి ఉత్తర తూర్పు గాలులు దేశవ్యాప్తంగా వీయనున్నాయి. గంటకు 35 కి.మీ.వేగంతో గాలులు వీయనున్నాయి. దుమ్ము మరియు ఇసుకను బహిర్గత ప్రాంతాల నుండి తీసుకురానుంది. బుధవారం వరకు వేడి మరియు మబ్బుగా వాతావరణం ఉండటంతో వాతావరణ శాస్త్రం మరియు భూకంప శాస్త్రం యొక్క జాతీయ కేంద్రం వాతావరణం ద్వారా అంచనా వేయబడింది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







