వలసదారుల మెడికల్ ఫీజు పెంపు
- August 02, 2017
మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ జమెల్ అల్ హర్బి, హెల్త్ సర్వీసుల ఫీజుని వలసదారులకు పెంచడం జరిగిందనీ, అది రెండ్రోజుల్లో అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ పెంపు అనేది అన్ని కోణాల్లోనూ ఆలోచించి చేయడం జరిగిందన్నారు. నేషనల్ ఫెన్స్ క్యాంపెయిన్ని ప్రారంభించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సబా హెల్త్ రీజియన్లో బ్లడ్ బ్యాంక్ని త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారాయన.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









