వలసదారుల మెడికల్ ఫీజు పెంపు
- August 02, 2017
మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ జమెల్ అల్ హర్బి, హెల్త్ సర్వీసుల ఫీజుని వలసదారులకు పెంచడం జరిగిందనీ, అది రెండ్రోజుల్లో అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ పెంపు అనేది అన్ని కోణాల్లోనూ ఆలోచించి చేయడం జరిగిందన్నారు. నేషనల్ ఫెన్స్ క్యాంపెయిన్ని ప్రారంభించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సబా హెల్త్ రీజియన్లో బ్లడ్ బ్యాంక్ని త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారాయన.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







