ప్యాలెస్ లో హడావిడి చేస్తున్న మహేశ్బాబు
- August 06, 2017
అగ్ర కథానాయకుడు మహేశ్బాబు నటిస్తున్న చిత్రం 'భరత్ అను నేను'. కొరటాల శివ దర్శకుడు. ఇందులో మహేశ్ ముఖ్యమంత్రి గా కనిపించనున్నారు. ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ వచ్చే వారం లఖ్నవూలో జరగనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ఆగస్టు 10న ప్రారంభమై, 22 వరకు జరగనుందట. జహంగీరాబాద్ ప్యాలెస్, నడ్వా కళాశాల, ముసాబాఘ్ ప్యాలెస్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. ఈ షెడ్యూల్లో మహేశ్తో సహా కీలక పాత్రధారులు కూడా పాల్గొంటున్నారట.
కైరా అడ్వాణీ ఇందులో మహేశ్ సరసన నటిస్తున్నారు. తమిళ నటుడు శరత్కుమార్ ఈ చిత్రంలో మహేశ్ తండ్రిగా నటిస్తున్నారు. 'శ్రీమంతుడు' తర్వాత మహేశ్-కొరటాల కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..









