మూడు ఉత్తర్వులను జారీ చేసిన గౌరవనీయ రాజు

- August 07, 2017 , by Maagulf
మూడు ఉత్తర్వులను జారీ చేసిన గౌరవనీయ రాజు

మనామ: గౌరవనీయ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మూడు ఉత్తర్వులను జారీ చేశారు .మొదటి ఉత్తర్వు  ప్రకారం, శ్రీశ్రీ  షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ ఖలీఫా నాలుగు సంవత్సరాల పదవీ కాలానికి దక్షిణ గవర్నర్ గా  నియమితుడయ్యారు. రెండవ ఉత్తర్వు ప్రకారం,నవాఫ్ మొహమ్మద్ అల్-మౌవాడను లోకాయుక్త  అంతర్గత మంత్రి కార్యదర్శిగా అయిదేళ్ల పాటు నియమించారు. ఇక మూడవ ఉత్తర్వుగా షేఖ్ హమాద్ బిన్ ఇసా బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా ను నేషనల్ ఏక్షన్ చార్టర్ మాన్యుమెంట్  డైరెక్టర్ జనరల్ గా నియమించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com