ప్రధాని మోదీకి ఘనస్వాగతం

- October 22, 2015 , by Maagulf
ప్రధాని మోదీకి ఘనస్వాగతం

అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నరు నరసింహన్‌, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయడు, అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గన్నవరం నుంచి ప్రధాని హెలికాప్టరులో బయలుదేరి అమరావతి శంకుస్థాపన స్థలానికి బయలుదేరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com