ఖతార్ సంక్షోభంపై కువైట్ కొత్త ప్రతిపాదన
- August 08, 2017
ఖతార్ సంక్షోభం నేపథ్యంలో కువైట్ కొత్త ప్రతిపాదనలో ముందుకొచ్చింది. చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్న కువైట్, ఖతార్పై బ్యాన్ విధించిన వివిధ దేశాలతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఖతార్ సంక్షోభం ఎక్కువ కాలం ఉండటం గల్ఫ్ ప్రాంతానికి మంచిది కాదని కువైట్ భావిస్తోంది. కువైట్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు ఫారిన్ మినిస్టర్ షేక్ సబా అల్ ఖాలిద్ అల్ హమాద్ అల్ సబా మరియు స్టేట్ మినిస్టర్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ అలాగే యాక్టింగ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ అల్ అబ్దుల్లా సోమవారం సౌదీ అరేబియా, ఈజిప్ట్లకు చెందిన ప్రముఖులతో చర్చించరు. సౌదీ అరేబియాలో జరిగిన చర్చల్లో గల్ఫ్ ప్రాంతంలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇంకో వైపున జూన్ నుంచి ఖతార్ సంక్షోభ నివారణకు జరుగుతున్న ప్రయత్నాలేవీ సత్ఫలితాలు ఇవ్వడంలేదు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







