5-జి నెట్వర్క్ కలిగి ఉన్న మొట్టమొదటి దేశం కానున్న యూ. ఏ. ఈ.
- October 22, 2015
ఎక్స్ పో 2020 సమయానికల్లా దేశవ్యాప్తంగా 5-జి నెట్వర్క్ సేవలను కలిగి యున్న మొట్ట మొదటి దేశంగా యూ. ఏ. ఈ., ప్రపంచ నీరాజనాలందుకోవడానికి రంగం సిద్ధమైంది! "బిల్డింగ్ కనెక్టెడ్ సొసైటీస్" అనే అంశంపై GSMA మొబైల్ 360 వద్ద జరిగిన ప్రాచ్య దేశాల సమావేశంలో, భవిష్యత్తులోని ఒక పెద్ద ముందడుగు వేయడానికి యూ. ఏ. ఈ.టెలికాం రంగం 5-జి నెట్వర్క్ ద్వారా సిద్ధమైందని ఎతిసలత్ గ్రూపు సి. ఈ. ఓ. - అహ్మద్ జుల్ఫార్ ప్రకటించారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









