సైబర్ సెక్యూరిటీ రంగంలో కతర్, టర్కీ పరస్పర సహకారం
- August 10, 2017
టర్కీ సైంటిఫిక్ అండ్ టెక్నలాజికల్ రీసెర్చ్ కౌన్సిల్ మరియు కతర్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ ఇరు సంస్థల మధ్య సంతకం చేసిన సైంటిఫిక్ ,టెక్నాలజీ కో-ఆపరేషన్ పై ఒప్పందం యొక్క సైబర్ సెక్యూరిటీ భాగాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించబడ్డాయని టర్కిష్ అనాడోలు ఏజెన్సీ అధ్యక్షుడు అరెఫ్ ఎర్గిన్ తెలిపారు. గత వారం టర్కీని ఒక కతర్ ప్రతినిధి బృందం సందర్శించిన మరియు అనేక సమావేశాలు నిర్వహించారు వారు శాస్త్రీయ సహకారం మరియు సాంకేతిక ఒప్పందం కింద మొదటి ప్రాజెక్టులలో సైబర్ సెక్యూరిటీ రంగంలో అమలుచేసేందుకు దృష్టి సారించినాట్లు అంగీకరించినాట్లు ఎర్గిన్ చెప్పారు. ఈ కో -ఆపరేషన్ ఒప్పందంలో, బ్యాంకులు మరియు ఇతర సంస్థలు, విద్యుత్ పంపిణీ మరియు ప్రసార మార్గాలను మరియు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ యొక్క కీలక అవస్థాపనను రక్షించడానికి అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వబడుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్ (ఐగ్లౌడ్) పై డేటాను పెద్ద మొత్తంలో నిల్వ చేసే మొబైల్ పరికరాలను మరియు స్మార్ట్ అనువర్తనాలను సైబర్ దాడులకు మరియు బెదిరింపులకు వీలు లేకుండా ఒక సురక్షిత పద్ధతిలో మద్దతు ఇస్తున్న లక్ష్యాలను ప్రోత్సహిస్తుంది. టర్కీష్ మరియు కతర్ పరిశోధకులు ప్రైవేటు రంగం మరియు ప్రభుత్వ సంస్థలు మరియు రెండు దేశాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులను అమలు చేయడానికి ప్రతి కన్సార్టియంకు 2 మిలియన్లు డాలర్లను మంజూరు చేస్తుంది టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ టయిప్ ఎర్డోగాన్ డిసెంబర్ 2015 లో కతర్ ని సందర్శించిన సందర్భంగా సహకార ఒప్పందం కుదిరింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







