అంతర్గత నీటి పైపులైన్లు, ట్యాంకులు తనిఖీ చేసుకోవాలని ఈ డబ్ల్యూ ఏ ప్రజలను కోరింది
- August 11, 2017
మనామా: కలుషితాన్ని నివారించడానికి వారి అంతర్గత నీటి సరఫరా చేసే గొట్టాలను, నిల్వ వ్యవస్థ మరియు ఇతర నీటి వాహక భాగాలు యొక్క పరిస్థితి, చిత్తశుద్ధి పరిశుభ్రతలను కాలానుగుణంగా అంచనా వేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలకు పిలుపు నిచ్చారు, అనారోగ్య నీటి వినియోగం అనంతరం పలు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 53 ఏళ్ల ప్రవాసీయ భారతీయుడు జయన్ తన అపార్ట్మెంట్ లోని మంచినీటి కుళాయి నుండి వచ్చిన నీటిని త్రాగిన తరువాత అనారోగ్య లక్షణాలను అనుభవించాడు, చివరికి మూత్రపిండాలు చెడిపోయాయి. కలుషితమైన నీటి ద్వారా గుండె సమస్యలు సైతంఉత్పన్నమవుతున్నాయని తెలుస్తుంది. డాక్టర్ ప్రకారం. నిర్వాసితులు తన ఫ్లాట్ సహచరులు పంపు నీటిని త్రాగిన తరువాత ఆహార కలుషితం కాబడినట్లు భావించారు కానీ నీటి వలన వారి ఆరోగ్యం పాడైనట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









