ఇద్దరు ఫిలిప్పినాస్, ఓ బారతీయ యువతికి ఊరట
- August 11, 2017
అబుదాబీ: క్యాపిటల్లో నిర్బంధించబడిన ఇద్దరు ఫిలిప్పినాస్తోపాటుగా ఓ భారతీయ మహిళను లోకల్ అథారిటీస్ రక్షించాయి. ఫిలిప్పీన్ ఎంబసీ ఈ వివరాల్ని వెల్లడించింది. టూరిస్ట్ వీసాపై మెయిడ్స్గా పనిచేసేందుకు వారు వచ్చినట్లు ఎంబసీ వైస్ కాన్సుల్, సెక్రెటరీ అన్నె గువెరా చెప్పారు. అక్రమ నిర్బంధానికి సంబంధించి సోషల్ మీడియా ద్వారా ఎంబసీకి కొందరు ఇచ్చిన సమాచారంతో లోకల్ అథారిటీస్ని ఎంబసీ అప్రమత్తం చేసింది. ఈ విషయమై తక్షణం స్పందించినందుకుగాను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు గువేరా కృతజ్ఞతలు తెలిపారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా బాధితులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందు ప్రవేశపెట్టబడ్డారు. బాధితుల స్టేట్మెంట్స్ని రికార్డ్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







