ఇద్దరు ఫిలిప్పినాస్, ఓ బారతీయ యువతికి ఊరట
- August 11, 2017
అబుదాబీ: క్యాపిటల్లో నిర్బంధించబడిన ఇద్దరు ఫిలిప్పినాస్తోపాటుగా ఓ భారతీయ మహిళను లోకల్ అథారిటీస్ రక్షించాయి. ఫిలిప్పీన్ ఎంబసీ ఈ వివరాల్ని వెల్లడించింది. టూరిస్ట్ వీసాపై మెయిడ్స్గా పనిచేసేందుకు వారు వచ్చినట్లు ఎంబసీ వైస్ కాన్సుల్, సెక్రెటరీ అన్నె గువెరా చెప్పారు. అక్రమ నిర్బంధానికి సంబంధించి సోషల్ మీడియా ద్వారా ఎంబసీకి కొందరు ఇచ్చిన సమాచారంతో లోకల్ అథారిటీస్ని ఎంబసీ అప్రమత్తం చేసింది. ఈ విషయమై తక్షణం స్పందించినందుకుగాను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు గువేరా కృతజ్ఞతలు తెలిపారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా బాధితులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందు ప్రవేశపెట్టబడ్డారు. బాధితుల స్టేట్మెంట్స్ని రికార్డ్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









