ఇద్దరు ఫిలిప్పినాస్, ఓ బారతీయ యువతికి ఊరట
- August 11, 2017
అబుదాబీ: క్యాపిటల్లో నిర్బంధించబడిన ఇద్దరు ఫిలిప్పినాస్తోపాటుగా ఓ భారతీయ మహిళను లోకల్ అథారిటీస్ రక్షించాయి. ఫిలిప్పీన్ ఎంబసీ ఈ వివరాల్ని వెల్లడించింది. టూరిస్ట్ వీసాపై మెయిడ్స్గా పనిచేసేందుకు వారు వచ్చినట్లు ఎంబసీ వైస్ కాన్సుల్, సెక్రెటరీ అన్నె గువెరా చెప్పారు. అక్రమ నిర్బంధానికి సంబంధించి సోషల్ మీడియా ద్వారా ఎంబసీకి కొందరు ఇచ్చిన సమాచారంతో లోకల్ అథారిటీస్ని ఎంబసీ అప్రమత్తం చేసింది. ఈ విషయమై తక్షణం స్పందించినందుకుగాను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు గువేరా కృతజ్ఞతలు తెలిపారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా బాధితులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందు ప్రవేశపెట్టబడ్డారు. బాధితుల స్టేట్మెంట్స్ని రికార్డ్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







