స్థానిక, ప్రాంతీయ అంశాలపై చర్చించిన విపి, మొహమ్మద్ బిన్ జాయెద్
- August 11, 2017
దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ దుబాయ్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ ఆఫ్ ది యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా, జాతీయ అలాగే రీజినల్ అంశాలపై చర్చించారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. రీజియన్లో శాంతి అలాగే ఇతరత్రా అంశాలు చర్చకు వచ్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ది ఇంటీరియర్ లెఫ్టినెంట్ జనరల్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ షేక్ తహ్నౌమ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







