తమిళ సీనియర్ నటుడు షణ్ముగ సుందరం మృతి
- August 15, 2017
కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కోలీవుడ్ సీనియర్ నటుడు షణ్ముగ సుందరం (77) ఈ రోజు (15-08-2017) ఉదయం కన్నుమూసారు. సాలిగ్రామంలోని తన ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచారు. నాటకాల్లో హిట్లర్ పాత్రలో ఆయన నటన చూసిన శివాజీ గణేషన్ ఆయనకు సినీ రంగంలో అవకాశం ఇచ్చారు.
1963లో రిలీజ్ అయిన రథ తిలగం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సుందరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. శింబు హీరోగా తెరకెక్కిన అన్బనవన్ అసరధవన్ అదంగధవన్ ఆయన చివరి చిత్రం. నటి రాధిక శరత్ కుమార్ నటించిన నిర్మించిన అన్నామలై, సెల్వి లాంటి సీరియల్స్ లోనూ నటించారు సుందరం.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









