హజ్ యాత్రికులకు గుడ్ లక్ చెప్పిన కెసిఆర్
- August 15, 2017హైదరాబాద్ నాంపల్లి లో హజ్ యాత్రికుల వీడ్కోలు సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పచ్చ జెండా ఊపి వారి బస్సును ప్రారంభించారు. హజ్ యాత్రను ముస్లిములు పవిత్రంగా భావిస్తారని, జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని వారు కోరుకుంటారని ఆయన అన్నారు. హజ్ యాత్రికులకు ఆయన గుడ్ లక్ చెప్పారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం