హజ్ యాత్రికులకు గుడ్ లక్ చెప్పిన కెసిఆర్

- August 15, 2017 , by Maagulf
హజ్ యాత్రికులకు గుడ్ లక్ చెప్పిన కెసిఆర్

హైదరాబాద్ నాంపల్లి లో హజ్ యాత్రికుల వీడ్కోలు సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పచ్చ జెండా ఊపి వారి బస్సును ప్రారంభించారు. హజ్ యాత్రను ముస్లిములు పవిత్రంగా భావిస్తారని, జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని వారు కోరుకుంటారని ఆయన అన్నారు. హజ్ యాత్రికులకు ఆయన గుడ్ లక్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com