హజ్ యాత్రికులకు గుడ్ లక్ చెప్పిన కెసిఆర్
- August 15, 2017
హైదరాబాద్ నాంపల్లి లో హజ్ యాత్రికుల వీడ్కోలు సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పచ్చ జెండా ఊపి వారి బస్సును ప్రారంభించారు. హజ్ యాత్రను ముస్లిములు పవిత్రంగా భావిస్తారని, జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని వారు కోరుకుంటారని ఆయన అన్నారు. హజ్ యాత్రికులకు ఆయన గుడ్ లక్ చెప్పారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







