హజ్ యాత్రికులకు గుడ్ లక్ చెప్పిన కెసిఆర్
- August 15, 2017
హైదరాబాద్ నాంపల్లి లో హజ్ యాత్రికుల వీడ్కోలు సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పచ్చ జెండా ఊపి వారి బస్సును ప్రారంభించారు. హజ్ యాత్రను ముస్లిములు పవిత్రంగా భావిస్తారని, జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని వారు కోరుకుంటారని ఆయన అన్నారు. హజ్ యాత్రికులకు ఆయన గుడ్ లక్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









