స్పెయిన్‌లోని బార్సీలోనాలో తీవ్రవాద దాడి, 13మంది మృతి

- August 17, 2017 , by Maagulf
స్పెయిన్‌లోని బార్సీలోనాలో తీవ్రవాద దాడి, 13మంది మృతి

స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. వ్యానుతో పాదచారులను ఢీ కొన్నారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు.  అనంతరం ఇద్దరు ఉగ్రవాదులు సమీపంలోని రెస్టారెంట్‌లోకి చొరబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com