భాగ్యనగరంలో మరో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్
- August 18, 2017భాగ్యనగరం మరో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ కు వేదిక అయింది. దేశ వ్యాప్తంగా పది నగరాల్లో మిస్టర్ అండ్ మిస్ ఇండియా అడిషన్స్ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఈ నెల 21 నుంచి ఐదురోజుల పాటు గ్రాండ్ ఫైనల్స్ నిర్వహించనున్నారు.ఈ ఈవెంట్ కు సంబంధించిన బ్రోచర్ ను సినీ నటులు నాగ అన్వేష్, సోనియాలు ఆవిష్కరించారు. ఫ్యాషన్ రంగంలో రాణించాలనుకునే వారికి ఇది చక్కని వేదిక అని... మిస్టర్ మిస్ ఇండియా టైటిల్ దక్కించుకున్న వారికి సినిమాల్లో నటించే అవకాశం కలుగుతుందని నిర్వహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు