భాగ్యనగరంలో మరో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్

- August 18, 2017 , by Maagulf
భాగ్యనగరంలో మరో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్

భాగ్యనగరం మరో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ కు వేదిక అయింది. దేశ వ్యాప్తంగా పది నగరాల్లో మిస్టర్ అండ్ మిస్ ఇండియా అడిషన్స్ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఈ నెల 21 నుంచి ఐదురోజుల పాటు గ్రాండ్ ఫైనల్స్ నిర్వహించనున్నారు.ఈ ఈవెంట్ కు సంబంధించిన బ్రోచర్ ను సినీ నటులు నాగ అన్వేష్, సోనియాలు ఆవిష్కరించారు. ఫ్యాషన్ రంగంలో రాణించాలనుకునే వారికి ఇది చక్కని వేదిక అని... మిస్టర్ మిస్ ఇండియా టైటిల్ దక్కించుకున్న వారికి సినిమాల్లో నటించే అవకాశం కలుగుతుందని నిర్వహకులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com