భాగ్యనగరంలో మరో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్
- August 18, 2017
భాగ్యనగరం మరో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ కు వేదిక అయింది. దేశ వ్యాప్తంగా పది నగరాల్లో మిస్టర్ అండ్ మిస్ ఇండియా అడిషన్స్ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఈ నెల 21 నుంచి ఐదురోజుల పాటు గ్రాండ్ ఫైనల్స్ నిర్వహించనున్నారు.ఈ ఈవెంట్ కు సంబంధించిన బ్రోచర్ ను సినీ నటులు నాగ అన్వేష్, సోనియాలు ఆవిష్కరించారు. ఫ్యాషన్ రంగంలో రాణించాలనుకునే వారికి ఇది చక్కని వేదిక అని... మిస్టర్ మిస్ ఇండియా టైటిల్ దక్కించుకున్న వారికి సినిమాల్లో నటించే అవకాశం కలుగుతుందని నిర్వహకులు తెలిపారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







