మంచు మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' ట్రైలర్
- August 18, 2017
మంచు మనోజ్ లేటెస్ట్ మూవీ 'ఒక్కడు మిగిలాడు' ట్రైలర్ విడుదలైంది. భారతదేశంలో ఇంకా స్వతంత్ర పోరాటం జరుగుతూ ఉంటే అల్లూరి, భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఏమని పిలిచుకునేవారు? తీవ్రవాదులనా? లేక దేశ భక్తులనా? అనే వాయిస్తో ట్రైలర్ మొదలైంది. శ్రీలంకలో తమిళులు అనుభవించిన మానసిక క్షోభను కళ్లకు కట్టినట్లు చూపించినట్టు తెలుస్తోంది. ప్రపంచదేశాలు మనల్ని తీవ్రవాదులు అంటున్నాయి.. స్వేచ్ఛ కోసం సాయుధ పోరాటం తీవ్రవాదమైతే.. మనం తీవ్రవాదులమే అనే మరో డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అజయ్ ఆండ్రూస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీకాంత్, ఎస్ఎన్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. మనోజ్ ఇందులో డబుల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.స్వాతంత్ర్య సమరయోధుడికి, తీవ్రవాదికీ మధ్య తేడా చెప్పగలిగేది ఒక్కటే! మనం చూసే దృష్టి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







