మంచు మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' ట్రైలర్
- August 18, 2017
మంచు మనోజ్ లేటెస్ట్ మూవీ 'ఒక్కడు మిగిలాడు' ట్రైలర్ విడుదలైంది. భారతదేశంలో ఇంకా స్వతంత్ర పోరాటం జరుగుతూ ఉంటే అల్లూరి, భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఏమని పిలిచుకునేవారు? తీవ్రవాదులనా? లేక దేశ భక్తులనా? అనే వాయిస్తో ట్రైలర్ మొదలైంది. శ్రీలంకలో తమిళులు అనుభవించిన మానసిక క్షోభను కళ్లకు కట్టినట్లు చూపించినట్టు తెలుస్తోంది. ప్రపంచదేశాలు మనల్ని తీవ్రవాదులు అంటున్నాయి.. స్వేచ్ఛ కోసం సాయుధ పోరాటం తీవ్రవాదమైతే.. మనం తీవ్రవాదులమే అనే మరో డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అజయ్ ఆండ్రూస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీకాంత్, ఎస్ఎన్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. మనోజ్ ఇందులో డబుల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.స్వాతంత్ర్య సమరయోధుడికి, తీవ్రవాదికీ మధ్య తేడా చెప్పగలిగేది ఒక్కటే! మనం చూసే దృష్టి.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









