ప్రతిష్టాత్మకంగా మొదలైన హైదరాబాద్ మారథాన్
- August 19, 2017
ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మారథాన్ ప్రారంభమైంది. హైదరాబాద్, నక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా నుంచి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ సాగనుండగా, దేశ విదేశాల నుంచి వచ్చిన 20 వేల మందికి పైగా రన్నర్స్ పాల్గొన్నారు. ఫుల్ మారథాన్ ను హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించగా, మారథాన్ సాగే రహదారిని పోలీసులు మూసివేశారు. ఈ పోటీలో విజతలకు 7.2లక్షల రూపాయలు బహుమతిగా అందించనుండటంతో.. కెన్యా, నైజీరియాకు చెందిన పలువురు పోటీల్లో పాల్గొంటున్నారు. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కే రన్ లుగా మూడు విభాగాల్లో పోటీ జరుగుతోంది.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







