రైళ్ల పై పడిన అల్పపీడన ప్రభావం
- August 19, 2017ఒడిశా తీరం వైపు ఏర్పడిన అల్పపీడనం శనివారానికి ఉత్తర కోస్తాంధ్ర, దాని చుట్టు పక్కల ప్రాంతాలవైపు వచ్చిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి కదులుతోంది. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని.. రాష్ట్రవ్యాప్తంగా మరో 3, 4రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రం మీదుగా ఏర్పడిన ద్రోణి కొనసాగుతోందన్నారు.
ఏపీ మీదుగా వెళ్లే పలు రైళ్ల రద్దు
బిహార్, పశ్చిమబంగ సరిహద్దుల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు ఉత్తర సరిహద్దు రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కిషన్గంజ్, పంజిపరా రైల్వేస్టేషన్ల మధ్య రైల్వేట్రాక్లపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
రద్దయిన రైళ్ల వివరాలు తేదీల వారీగా...

తాజా వార్తలు
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు









