బ్రిటన్ను వీడితే ప్రోత్సాహక నగదు!
- August 20, 2017
భారతీయులు బ్రిటన్ నుంచి తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాలనుకుంటే వారికి సొమ్ము చెల్లించే పథకాన్ని తీసుకొస్తామని యునైటెడ్ కింగ్డం ఇండిపెండెన్స్ పార్టీ (యూకేఐపీ) నాయకుడు జాన్ రీస్-ఎవాన్స్ ప్రకటించారు. భారతీయులతో పాటు, టాంజానియన్లు, ఇతర దేశీయులకూ ఇది వర్తిస్తుందని చెప్పారు. విదేశీయుల వలసలను వ్యతిరేకించడమే ఆ పార్టీ ప్రధాన అజెండాగా ఉంది. దాని అధినేత కావాలని ప్రయత్నిస్తున్న రీస్-ఎవాన్స్ బ్రిటన్లో ‘అనవసర జనాభా’ను తొలగించాలన్న ఉద్దేశంతో ఈ ప్రకటన చేశారు. వారు స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు ‘ప్రోత్సాహకం’గా 9 వేల పౌండ్లు (దాదాపు రూ.7.40లక్షలు) ఇస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







