కొలంబస్ నచ్చింది
- October 25, 2015
కష్టానికి ప్రతిఫలం దక్కింది''సినిమా రంగంలోకి అడుగుపెట్టి పాతికేళ్లయ్యింది. ఈ ఏడాది సుమంత్ అశ్విన్ 'కేరింత'తో తొలి బహుమా నం ఇచ్చాడు. ఇప్పుడు 'కొలంబస్'తో రెండో బహుమతి అందించాడ''న్నారు ఎమ్మెస్ రాజు. ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'కొలంబస్'. ఇటీవల ఈ చిత్రం విడుదలైందిజ శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ ''యువతరానికి 'కొలంబస్' నచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింద''న్నారు. ''తొలి కాపీ చూడగానే కళ్ల్లలో నీళ్లు తిరిగాయి. ఇంతమంచి సినిమా నాకు అందించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతల''న్నారు సుమంత్ అశ్విన్. కార్యక్రమంలో సీరత్కపూర్, ఆర్.సామల, అశ్విన్ సహ్దేవ్, కృష్ణారెడ్డి, జితిన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







