కొలంబస్ నచ్చింది
- October 25, 2015
కష్టానికి ప్రతిఫలం దక్కింది''సినిమా రంగంలోకి అడుగుపెట్టి పాతికేళ్లయ్యింది. ఈ ఏడాది సుమంత్ అశ్విన్ 'కేరింత'తో తొలి బహుమా నం ఇచ్చాడు. ఇప్పుడు 'కొలంబస్'తో రెండో బహుమతి అందించాడ''న్నారు ఎమ్మెస్ రాజు. ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'కొలంబస్'. ఇటీవల ఈ చిత్రం విడుదలైందిజ శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ ''యువతరానికి 'కొలంబస్' నచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింద''న్నారు. ''తొలి కాపీ చూడగానే కళ్ల్లలో నీళ్లు తిరిగాయి. ఇంతమంచి సినిమా నాకు అందించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతల''న్నారు సుమంత్ అశ్విన్. కార్యక్రమంలో సీరత్కపూర్, ఆర్.సామల, అశ్విన్ సహ్దేవ్, కృష్ణారెడ్డి, జితిన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









