కొలంబస్ నచ్చింది
- October 25, 2015
కష్టానికి ప్రతిఫలం దక్కింది''సినిమా రంగంలోకి అడుగుపెట్టి పాతికేళ్లయ్యింది. ఈ ఏడాది సుమంత్ అశ్విన్ 'కేరింత'తో తొలి బహుమా నం ఇచ్చాడు. ఇప్పుడు 'కొలంబస్'తో రెండో బహుమతి అందించాడ''న్నారు ఎమ్మెస్ రాజు. ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'కొలంబస్'. ఇటీవల ఈ చిత్రం విడుదలైందిజ శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ ''యువతరానికి 'కొలంబస్' నచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింద''న్నారు. ''తొలి కాపీ చూడగానే కళ్ల్లలో నీళ్లు తిరిగాయి. ఇంతమంచి సినిమా నాకు అందించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతల''న్నారు సుమంత్ అశ్విన్. కార్యక్రమంలో సీరత్కపూర్, ఆర్.సామల, అశ్విన్ సహ్దేవ్, కృష్ణారెడ్డి, జితిన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







