మెయిన్టెనెన్స్ వర్క్షాప్లో అగ్నిప్రమాదం
- August 23, 2017
అబుదాబీలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో బోటు దగ్ధమైంది. అబుదాబీలోని మెరినీ అల్ బతీన్లోని మెయిన్టెనెన్స్ వర్క్షాప్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 10 గంటల ప్రమాదంలో ఘటన జరిగినట్లు సివిల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. అబుదాబీ సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ నుంచి టీమ్స్ బయల్దేరి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని ఆర్పేందుకు సివిల్ డిఫెన్స్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వర్క్షాప్లు, వేర్హౌస్లు, ఫ్యాక్టరీల నిర్వాహకులు భద్రత విషయంలో రాజీపడరాదనీ, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అబుదాబీ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ కల్నల్ మొహమ్మద్ అబ్దుల్ జలీల్ అల్ అన్సారీ చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







