సచిన్, ఇషా గుప్తా జంటగా నటిస్తున్న 'వీడెవడు'
- August 24, 2017
సచిన్ జోషి, ఇషా గుప్తా జంటగా నటించిన సినిమా 'వీడెవడు'. తెలుగు, తమిళ భాషల్లో తాతినేని సత్య దర్శకత్వంలో రైనా జోషి ఈ సినిమా నిర్మించారు. గతంలో తాను చేసిన మూడు చిత్రాలూ రీమేక్సే అని, తొలిసారి తెలుగులో స్ట్రయిట్ మూవీని డైరెక్ట్ చేశానని తాతినేని సత్య అన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపుదిద్దుకున్న థ్రిల్లర్ మూవీ ఇదని, సెప్టెంబర్ 2న ప్రీ రిలీజ్ వేడుక చేయబోతున్నామని సి. కళ్యాణ్ అన్నారు. తాను పోషించిన పాత్రలో పాజిటివ్, నెగటివ్ షేడ్స్ ఉంటాయని సచిన్ చెప్పారు. సెప్టెంబర్ 8న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









