సచిన్, ఇషా గుప్తా జంటగా నటిస్తున్న 'వీడెవడు'
- August 24, 2017
సచిన్ జోషి, ఇషా గుప్తా జంటగా నటించిన సినిమా 'వీడెవడు'. తెలుగు, తమిళ భాషల్లో తాతినేని సత్య దర్శకత్వంలో రైనా జోషి ఈ సినిమా నిర్మించారు. గతంలో తాను చేసిన మూడు చిత్రాలూ రీమేక్సే అని, తొలిసారి తెలుగులో స్ట్రయిట్ మూవీని డైరెక్ట్ చేశానని తాతినేని సత్య అన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపుదిద్దుకున్న థ్రిల్లర్ మూవీ ఇదని, సెప్టెంబర్ 2న ప్రీ రిలీజ్ వేడుక చేయబోతున్నామని సి. కళ్యాణ్ అన్నారు. తాను పోషించిన పాత్రలో పాజిటివ్, నెగటివ్ షేడ్స్ ఉంటాయని సచిన్ చెప్పారు. సెప్టెంబర్ 8న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







