యంత్రాలు కూలి మీదపడటంతో ఓమాన్ లో కార్మికుడి మృతి...మరొకరికి గాయాలు
- August 24, 2017
మస్కట్ : పైనున్న ఓ భారీ యంత్రం అకస్మాత్తుగా కిందకు జారీ పడిపోవడంతో దాని అడుగున ఒక కార్మికుడు అత్యంత విషాదంగా మరణించగా మరొక కార్మికుడు స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బైటపడినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిడిఏ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. " బర్కా లో ఉన్న ఒక సంస్థలో కార్మికుడు ఆకస్మిక ప్రమాదంలో చనిపోయాడని మరొక కార్మికునికి సాధారణ-స్థాయిలో గాయాలయినట్లు తెలియచేస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిడిఏ) పేర్కొంది.
తాజా వార్తలు
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం









