అధికార సేవలపై వసూళ్లను పెంచనున్న భారతీయ మిషన్లు
- August 24, 2017
అబుదాబి / దుబాయ్: యూఏఈ లో ఉన్న భారతీయ మిషన్లు, భారత కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ఐసిడబ్ల్యుఎఫ్) కు వెళ్ళే అధికార సేవలపై వసూళ్లను పెంచాయి, ఫండ్ యొక్క విస్తృత పరిధిలో కొత్త డిమాండ్లను నెరవేర్చేందుకు ఇది ఉద్దేశించబడింది. 6 ధిర్హాం యొక్క సాధా వసూలును పాస్పోర్ట్ పునరుద్ధరణ మరియు ధృవీకరణ వంటి అధికార సేవలు. వీసా కోసం వర్తించే విదేశీయులతో పాటు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓ సి ఐ ) కార్డుల కోసం భారత సంతతికి చెందిన పౌరులు ఈ వసూళ్లను చెల్లించారు. ఇప్పుడు, భారతీయ పౌరులు మరియు విదేశీయులు చెల్లించే 8 ధిర్హాంలు మరియు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓ సి ఐ ) కార్డు దరఖాస్తుదారులు ఇకపై 11 ధిర్హాంలను చెల్లిస్తారు.
మిగులు నిధి :
భారతీయ మిషన్లు సుమారుగా 2 కోట్ల 40 లక్షల రూపాయలను (240 మిలియన్ రూపాయలు) మిగులు నిధిని కలిగి ఉన్నాయి (13.76 మిలియన్ల ధిర్హాంలు ) గత కొద్ది సంవత్సరాల కాలంలో ఈ మొత్తాన్ని పలువురి వద్ద నుండి సేకరించబడింది, యుఎఇ లో ఉన్న భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి ఈ సందర్బంగా మాట్లాడుతూ, భారత సమాజ సంక్షేమ నిధికి (ఐసిడబ్ల్యుఎఫ్) భారత ప్రభుత్వం ఏ విధమైన ఆర్ధిక సహాయం చేయలేదు. ఇది కేవలం యుఎఇలో నివసిస్తున్న అతిపెద్ద ప్రవాసియ సమాజంగ పేరొందిన సుమారుగా 2 లక్షల 70 వేల మంది భారతీయులు, ప్రధానంగా అధికార సేవల కొరకు వసూళ్లను చెల్లించి ఆ నిధి వృద్ధి చేసేందుకు కృషి చేశారు. యూఏఈ లో భారతీయ మిషన్లు 3 లక్షల ధిర్హాంల నుంచి 3 లక్షల 50 వేల ధిర్హాంల మధ్య భారత సమాజ సంక్షేమ నిధి (ఐసిడబ్ల్యుఎఫ్) కోసం అధికార వసూళ్ళగా ఆ మొత్తాన్ని సేకరించారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







