అధికార సేవలపై వసూళ్లను పెంచనున్న భారతీయ మిషన్లు
- August 24, 2017అబుదాబి / దుబాయ్: యూఏఈ లో ఉన్న భారతీయ మిషన్లు, భారత కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ఐసిడబ్ల్యుఎఫ్) కు వెళ్ళే అధికార సేవలపై వసూళ్లను పెంచాయి, ఫండ్ యొక్క విస్తృత పరిధిలో కొత్త డిమాండ్లను నెరవేర్చేందుకు ఇది ఉద్దేశించబడింది. 6 ధిర్హాం యొక్క సాధా వసూలును పాస్పోర్ట్ పునరుద్ధరణ మరియు ధృవీకరణ వంటి అధికార సేవలు. వీసా కోసం వర్తించే విదేశీయులతో పాటు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓ సి ఐ ) కార్డుల కోసం భారత సంతతికి చెందిన పౌరులు ఈ వసూళ్లను చెల్లించారు. ఇప్పుడు, భారతీయ పౌరులు మరియు విదేశీయులు చెల్లించే 8 ధిర్హాంలు మరియు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓ సి ఐ ) కార్డు దరఖాస్తుదారులు ఇకపై 11 ధిర్హాంలను చెల్లిస్తారు.
మిగులు నిధి :
భారతీయ మిషన్లు సుమారుగా 2 కోట్ల 40 లక్షల రూపాయలను (240 మిలియన్ రూపాయలు) మిగులు నిధిని కలిగి ఉన్నాయి (13.76 మిలియన్ల ధిర్హాంలు ) గత కొద్ది సంవత్సరాల కాలంలో ఈ మొత్తాన్ని పలువురి వద్ద నుండి సేకరించబడింది, యుఎఇ లో ఉన్న భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి ఈ సందర్బంగా మాట్లాడుతూ, భారత సమాజ సంక్షేమ నిధికి (ఐసిడబ్ల్యుఎఫ్) భారత ప్రభుత్వం ఏ విధమైన ఆర్ధిక సహాయం చేయలేదు. ఇది కేవలం యుఎఇలో నివసిస్తున్న అతిపెద్ద ప్రవాసియ సమాజంగ పేరొందిన సుమారుగా 2 లక్షల 70 వేల మంది భారతీయులు, ప్రధానంగా అధికార సేవల కొరకు వసూళ్లను చెల్లించి ఆ నిధి వృద్ధి చేసేందుకు కృషి చేశారు. యూఏఈ లో భారతీయ మిషన్లు 3 లక్షల ధిర్హాంల నుంచి 3 లక్షల 50 వేల ధిర్హాంల మధ్య భారత సమాజ సంక్షేమ నిధి (ఐసిడబ్ల్యుఎఫ్) కోసం అధికార వసూళ్ళగా ఆ మొత్తాన్ని సేకరించారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్