రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన అధ్యక్షుడు

- August 25, 2017 , by Maagulf
రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన అధ్యక్షుడు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభ సభ్యులుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. స్మృతి ఇరానీ సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com