నేడు మార్కెట్లోకి కొత్త 200 నోట్లు రిలీజ్ చేసిన ఆర్బీఐ
- August 25, 2017
ఆర్బీఐ కొత్త 200 రూపాయిలను నేడు మార్కెట్లోకి విడుదల చేయనున్నది. చిన్న డినామినేషన్ నోట్లను విడుదల చేసే క్రమంలో 200 రూపాయిల నోట్లను విడుదల చేస్తున్నారు. దీని వల్ల నగదు కొరత తగ్గుతుందని భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఆర్బీఐ కొత్త 2 వేల రూపాయిల నోట్లు, 500 రూపాయిల నోట్లు విడుదల చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!









