నేడు మార్కెట్లోకి కొత్త 200 నోట్లు రిలీజ్ చేసిన ఆర్బీఐ
- August 25, 2017
ఆర్బీఐ కొత్త 200 రూపాయిలను నేడు మార్కెట్లోకి విడుదల చేయనున్నది. చిన్న డినామినేషన్ నోట్లను విడుదల చేసే క్రమంలో 200 రూపాయిల నోట్లను విడుదల చేస్తున్నారు. దీని వల్ల నగదు కొరత తగ్గుతుందని భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఆర్బీఐ కొత్త 2 వేల రూపాయిల నోట్లు, 500 రూపాయిల నోట్లు విడుదల చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







